
బాబా రాం రహీం సింగ్
పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలు నేడు నిప్పుల కుంపటిలా ఉడకడానికీ, ఆ రాష్ట్రాలలో యుద్ధవాతావరణం రావడానికీ కారకుడు బాబా రాం రహీం సింగ్. ఈయన్ను అరెస్ట్ చేసినందుకు నిరసనగా వేలాదిమంది అతని అనుచరులు రోడ్లెక్కి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఆర్మీతో యుద్దానికి కూడా తలపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అయిదు మిలియన్ల మంది భక్తులూ/ శిష్యులూ ఉన్నారు. ఈయనదొక విలక్షణమైన బహుముఖ...