Pages - Menu

Pages

20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

తిరుపతి లడ్డులో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె

గొర్రె కసాయినే నమ్ముతుంది అని ఒక సామెత !

హిందువులు నిజంగా గొర్రెలే.

క్రైస్తవులను గొర్రెలని బైబిల్ అంటుంది. బైబులు చెప్పింది తప్పు. నిజమైన గొర్రెలు హిందువులే.

గత ప్రభుత్వహయాంలో తయారైన తిరుపతి లడ్డులో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె ఉన్నాయని గుజరాత్ లోని CALF (Center for Analysis and Learning in Livestock & Food) సంస్థ నిర్ధారించింది. ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అనుబంధమైన అత్యాధునికమైన పరికరాలున్న ల్యాబ్. ఇదిచ్చిన రిపోర్ట్ లో ఆధారాలతో సహా ఈ విషయం స్పష్టంగా తెలిసిపోయింది.

అంటే, గత అయిదేళ్లుగా, వెంకన్నదీక్షలు చేసి తిరుమలకు వెళ్లినవారూ, మడీ ఆచారం పాటిస్తూ, ముహూర్తాలు చూసుకుని మరీ తిరుమలలో స్వామి దర్శనానికి వెళ్లినవారూ, అనేక నియమనిష్టలు పాటిస్తూ వస్తున్న ఆచారపరాయణులూ అందరూ కలసి తిరుమల ప్రసాదమంటూ భక్తిగా కళ్ళకద్దుకుని తినినది ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె, ఇంకా నానాచెత్త కలిసిన ఒక స్వీట్ మాత్రమేనన్నమాట !

భలే ఉంది కదూ రుచి ! 

మన కాపీ పేస్ట్ రాజ్యాంగంలోని, ప్రభుత్వవ్యవస్థలోని భయంకరమైన లోపాలను ఈ వార్త మరొక్కసారి లేవనెత్తుతోంది.

నాయకులు నీతి తప్పితే ఏం జరుగుతుంది? ప్రమాణస్వీకారసమయంలో చేసిన ప్రమాణాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఏమౌతుంది? నోటికొచ్చిన అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తే ఏమౌతుంది? హిందూదేశాన్ని 'సెక్యులర్' అని రాజ్యాంగంలో వ్రాసుకుని హింసాత్మక ఎడారిమతాలకు వంతపాడితే ఏమౌతుంది? మెజారిటీ హిందువులలో చైతన్యం రాకపోతే ఏమౌతుంది?

ఇదే అవుతుంది. ఇంకా కూడా అవుతుంది. చూస్తూ ఉండండి. చేతగానివాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు మరి?

డబ్బుకోసం అడ్డదారులు తొక్కడం రాజకీయపార్టీలకు మామూలే. కానీ తిరుమల ఆలయవిషయంలో కూడా ఇటువంటి నీచమైన పనికి పాల్పడటం, ఇలా చేస్తూ పైశాచికానందాన్ని పొందటం గతప్రభుత్వం నీచత్వంలో క్రొత్త రికార్డులు సృష్టించినట్లు అయింది.

మసీదులు చర్చిలు వక్ఫ్ బోర్డులు ప్రభుత్వహయాంలో ఉండవు. ఆలయాలు మాత్రం ఎండోమెంట్ బోర్డు పరిధిలో ఉంటాయి. వాటిలో ఎడారిమతాల అధికారులు ఉద్యోగులు ఉంటారు. హిందూమతంపైన వారి ద్వేషాన్ని తీర్చుకోవడానికి అనేక అవకాశాలు వారికి ప్రతిరోజూ ఎన్నో ఉంటాయి. 

రోటీలలో ఉమ్మేసి, జ్యుసులో మూత్రం కలిపి అమ్మడం ఇస్లాం వంతు. ఆగమశాస్త్రాల ప్రకారం నడిచే పరమపవిత్రమైన తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామివారి నైవేద్యంలో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె ఇంకా నానా చెత్తలు కలిపి, భగవంతుని పట్ల, కోట్లాది హిందువుల పట్ల ఘోరమైన పాపాన్ని చేయడం క్రైస్తవమతానికి చెందిన గత ప్రభుత్వపు వంతు.

క్రైస్తవం, ఇస్లాం మతాలు ఈ దేశాన్ని సర్వనాశనం దిశగా తీసుకుపోతున్నాయి.

హిందువులేమో 'అన్ని మతాలూ ఒకటే', 'మనమందరం భాయీ భాయీ' అని చెక్కపాటలు పాడుకుంటూ ఎగురుతూ ఉంటారు. ఇతర మతాలు వారి ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి నీతిలేని పనులు చేస్తూ, మన ఆచారాలకు తూట్లు పొడుస్తూ, తిన్న ఇంటికే నిప్పు పెడుతూ పైశాచికానందాన్ని పొందుతూ గుడారాల పండగలు చేసుకుంటూ ఉంటారు.

మనమేమో అలాంటివారికే ఓట్లు వేసి గెలిపించుకుంటాం !

గొర్రె కసాయి సామెత ఇదేగా మరి !

ఇలాంటి పాపపుతిండి తిన్నందుకు హిందూధర్మశాస్త్రాల ప్రకారం హిందువులు ఏం చేయాలో తెలుసా? నాలుకలు కాల్చుకోవాలి. ఏడాది పాటు ఉపవాసాలుంటూ, చన్నీళ్ళ స్నానం, నేలపడకలు ఆచరిస్తూ, మంత్రజపం ద్వారా తమను తాము శుద్ధిచేసుకోవాలి. మీరాపని చేస్తుంటే వారు కూడికలు తీసివేతలు చేసుకుంటూ నవ్వుతూ ఉంటారు. కానివ్వండి మరి ! 

కనీసం ప్రాయశ్చిత్తం చేసుకునే ధైర్యమూ తెగువా కూడా హిందువులలో లేవు. వీరిలో చైతన్యం ఎప్పటికి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి !

దేశం నాశనం దిక్కుగా ప్రయాణిస్తోందిరా బాబూ, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ప్రతిఘటించడం ప్రశ్నించడం నేర్చుకోండి. దద్దమ్మల్లాగా కూచుంటే సమీప భవిష్యత్తులో మీ ధర్మమూ ఉండదు, మీరూ ఉండరు.

ఇప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఛత్రపతి శివాజీ లేడు, సుభాష్ చంద్ర బోస్ లేడు. నిరంతర జాగరూకతతో మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి.

ఇప్పుడు మీకు బోధించడానికి సమర్ధరామదాసు, విద్యారణ్యస్వామి, వివేకానందస్వామి లేరు, రాజకీయతొత్తులై, ధర్మద్రోహులై, అవినీతికి వంతపాడే విలువలులేని నకిలీ స్వాములున్నారు. మీకు మీరే బోధించుకోవాలి.

ఉమ్మి, ఉచ్చ, పందిమాంసం ఎద్దుమాంసం తింటున్నపుడైనా హిందూగొర్రెలకు బుద్ధి రాకపోతే ఎలా?

14, సెప్టెంబర్ 2024, శనివారం

ఫ్రూట్ జ్యూస్ లో మూత్రం

ఉత్తరప్రదేశ్ లోని  ఘజియాబాద్ లో నిన్న ఒక అసహ్యకరమైన సంఘటన జరిగింది. 'ఖుషి జ్యూస్ కార్నర్'  అనే షాపులో ఫ్రూట్ జ్యూస్ లో మూత్రం కలిపి కస్టమర్ల చేత త్రాగిస్తున్న షాపు ఓనర్ ఆమిర్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

యూట్యూబ్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

జ్యూస్ కలుపుతున్నపుడే ఈ సంఘటనను గమనించిన కస్టమర్లు అతన్ని చితకబాది పోలీసులకు ఫోన్ చేశారు. యోగిగారి రాజ్యం కదా, అందుకని అక్కడి పోలీసులు చాలా ఎలర్టుగా ఉండి, చురుకుగా పని చేస్తున్నారు. వాళ్ళు వెంటనే షాపు దగ్గరకు వచ్చి చూస్తే, ఒక లీటర్ బాటిల్ మూత్రం షాపులో దొరికింది. అంటే, నిమ్మరసం బదులు మూత్రాన్ని ఆ బాటిల్లోంచి కలిపి కస్టమర్లకు ఇస్తున్నాడు ఆమిర్ ఖాన్. బహుశా షాపులో బాత్రూం లేదేమో? అందుకని తెలివిగా ఇలా చేస్తున్నాడన్నమాట ! ప్రత్యేకంగా బాత్రూం కట్టించుకోవాల్సిన పని లేదు. కౌంటర్ వదిలి బయటకు పోవాల్సిన పనీ లేదు. ఐడియా భలే ఉంది.

రోటీలలో ఉమ్మేసి కాల్చి కస్టమర్లకు పెడుతుంటే, వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటున్న ధాబాలు మన దేశంలో లక్షలున్నాయి. టీ లో ఉమ్మేసి కస్టమర్లకు ఇవ్వడం హైద్రాబాదు టీ స్టాళ్లలో మామూలే. కిచెన్ లోపలగా ఉంటే, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. కనీసం మన ఎదురుగా కలిపే టీలో కూడా, అలా కలుపుతున్నట్టు నటిస్తూ, ఒక్క క్షణం అటువైపు తిరుగుతాడు. అందులో ఉమ్మేసి, నవ్వుకుంటూ ఇటు తిరిగి, మీకు ఇస్తాడు. మీరు లొట్టలేసుకుంటూ టీ త్రాగుతారు. హైద్రాబాద్ లో JNTU దగ్గరున్న ఫుట్ పాత్ మీద టీ అమ్మే టీ టైం, టీ హెవెన్ మొదలైన ఫ్రాంచైసీ టీ షాపులలో స్వయానా నేనే దీనిని చూశాను.

అసలు ముస్లిములు ఇలా ఎందుకు చేస్తారు? ఇది  తప్పు కదా? అని ఎవరికైనా ఆలోచన వస్తుంది. ఒకరు మనల్ని నమ్మి మనం పెడుతున్నది తింటున్నప్పుడు, దానిలో ఉమ్మి ఉచ్చ కలపడం ఎంత నీచం? అసలలాంటి పని చెయ్యాలని ఎలా అనిపిస్తుంది? వాళ్ళ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది?

దీనికి మూలాలు ఖురాన్ లో ఉన్నాయి. ముల్లాల రెచ్చగొట్టుడు బోధలలో ఉన్నాయి. అందుకే, ముస్లిములు కొందరు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అదేదో గొప్ప పని అని, ఇస్లాం చెప్పినట్టు నడుచుకుంటున్నామని, తమకు స్వర్గం ఖాయమని వారనుకుంటారు. కానీ, తిండిలో విషం కలపడం ఎంత దారుణమో ఇదీ అంత దారుణమే. ఇలాంటి పనికి శిక్ష భయంకరమైన నరకమే అని మన ధర్మశాస్త్రాలు అంటున్నాయి.

శత్రువైనా సరే, మన ఇంటికి వచ్చినపుడు, ఆదరించి, చక్కగా భోజనం పెట్టమని మన హిందూమతం చెబుతుంది. నీ దుకాణంలో కొనుక్కుంటున్న వస్తువులలో ఉమ్మి, ఉచ్చ కలిపి ఇవ్వమని వారి మతం చెబుతోందా? ఒకవేళ ఎవరూ అలా చెప్పకపోతే వారలా ఎందుకు చేస్తున్నారు? ఇదేదో కేవలం ఒక్కడి ఉన్మాదచర్య అనుకోవడానికి లేదు. ఎక్కడ చూచినా ఇవే కేసులు మీడియాలో కనిపిస్తున్నాయి. అంటే, బయటకు రానివి ఎన్నున్నాయో?

బయట ఫుడ్ ఆర్డర్ చేసి తింటున్నామంటే, ఎవడి ఉమ్మి, ఉచ్చ తింటున్నామో అని భయపడాల్సిన పరిస్థితిలోకి ఆల్రెడీ వచ్చేశాము. పోనీ రెస్టారెంట్ కి వెళ్లి తిన్నప్పటికీ, కిచెన్లో ఏమి జరుగుతుందో మనకు తెలీదు. ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియదు.

బయటకెళ్ళి ఒకచోట టీ కాఫీ త్రాగాలన్నా, లేదా బయట హోటల్లో తినాలన్నా, లేదా బయటనుండి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయి. కలికాలమంటే ఇదేనా?

ఇలాంటి పరిస్థితులలో ఏమిటి కర్తవ్యం?

పాతకాలంలో సాంప్రదాయ బ్రాహ్మణులు బయటి తిండి తినేవారు కారు. వారు వండుకున్న వంటనే వారు తినేవారు. ఎవరి చేతిమీదుగానూ వారు బయటి తిండిని తీసుకునేవారు కారు. ఎందుకు? బహుశా ఇటువంటి పనులు విపరీతంగా జరగడం వల్లనే అటువంటి జాగ్రత్తలు పుట్టుకొచ్చి ఉంటాయి. క్రమేణా అవే ఆచారాలుగా మారి ఉంటాయి.

అంటరానితనం పాటించడానికి, ఇతరుల ఇళ్లలో గాని, బయట హోటళ్లలో గాని ఆహారం తినకుండా పాతకాలంలో చాలామంది ఉండటానికి వెనుక చూడబోతే ఇలాంటి కొన్ని బలమైన కారణాలున్నట్లే అనిపిస్తోంది.

అరబ్ దేశాలలో, చైనాలో, అమెరికాలో లేదా ఇతర దేశాలలో ఇలాంటివి ఎందుకు జరగవు? మన దేశానికే ఏంటి ఈ దరిద్రం? దీనికి కారణం మన న్యాయవ్యవస్థ, మన కాపీ పేస్ట్ రాజ్యాంగం, ఇటువంటి నేరాలకు చిన్న చిన్న శిక్షలుండటం, భారతీయులలో ఐకమత్యం లేకపోవడమే కాదా?

ముస్లిమ్స్ ఎందుకింత ఛండాలంగా తయారౌతున్నారు? వారి మతం వారికి బోధిస్తున్నది ఇదా? ఒక మతం చెప్పినంత మాత్రాన ఇటువంటి పనులు చెయ్యడానికి వారి మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది?

మనస్సాక్షి అంటూ ఒకటి ఏడిస్తేగా అంటారా?

అంతేనేమో  మరి !