Pages - Menu

Pages

17, ఏప్రిల్ 2025, గురువారం

చేతకానివాళ్ళు

గొర్రెలు కసాయినే నమ్ముతాయి

కొన్ని రాష్ట్రాలు ఇంకా కాంగ్రెస్ నే నమ్ముతున్నాయి

ఆ పార్టీ పుణ్యమాని దేశం మూడు ముక్కలైంది.

ఎన్నో సంక్షోభాలలో చిక్కుముళ్లలో ఇరుక్కుపోయింది


ముందుముందు ఇంకెన్ని ముక్కలు కానుందో?

ఇంకెన్ని గడ్డుపరిస్థితులను ఎదుర్కోబోతోందో?


మొన్న కాశ్మీర్ లో పండితులు నిన్న మణిపూర్లో మైతీలు 

నేడు బెంగాల్లో హిందువులు తమదేశంలోనే తాము శరణార్థులై

ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి పారిపోయి

శిబిరాలలో దాక్కొని ఉంటున్నారు.


రోడ్లమీద కొట్టుకునే రోజొస్తుందని 

సివిల్ వార్ కి దారితీస్తుందని

పదేళ్లనుంచి చెబుతున్నాను

నిజమౌతోంది చూడండి


కాశ్మీర్, పంజాబ్, బెంగాల్, తెలంగాణా, కర్ణాటక, కేరళ

ఇలా ఒక్కొక్క రాష్ట్రానికీ మతోన్మాద వైరస్ సోకుతోంది

మతనిష్పత్తి రూపంలో ప్రమాదం

చాపక్రింద నీరులా ముంచుకొస్తోంది

దీనికొకటే పరిష్కారముంది


గాంధీ నెహ్రూలు కాంగ్రెస్ నాయకులు

ఇన్నేళ్లు కష్టపడి ఇంత నాశనం చేశాక

ఇక మనమేం బాగుచెయ్యగలం?

మనమే కాదు ఎవరూ ఏమీ చెయ్యలేరు


ఈ యుద్ధాన్ని గెలవడం అసాధ్యం

అందుకే ఒక పనిచేద్దాం


అన్ని రాష్ట్రాలూ కాంగ్రెస్ కే ఓటెయ్యాలి

మిగతా పార్టీలను రద్దు చేయాలి

బార్డర్స్ బార్లా తెరవాలి

ఎవరొచ్చినా నోర్మూసుకోవాలి


తంతే తన్నించుకోవాలి

చంపితే చంపించుకోవాలి

ఇళ్లనూ వాకిళ్ళనూ ఆడాళ్ళనూ భూమినీ లాక్కుంటే

వదిలేసి పారిపోయి గుడారాలలో దాక్కోవాలి

శాంతియుతంగా అన్నీ అప్పజెప్పాలి


లేదా,


అందరూ ఇస్లాంలోకి మారిపోవాలి

రాజ్యాంగం పోయి షరియా రావాలి

ఇండియా ఇస్లామిక్ దేశం కావాలి

మిగతావాళ్లకు ఓటుహక్కు తీసేయాలి


కనీసం సివిల్ వార్ తప్పుతుంది

కుట్రలూ కుతంత్రాలూ అరాచకాలూ

హింసా చావులూ అల్లకల్లోలాలూ తప్పుతాయి

కనీసం అదైనా చేద్దాం

చేతకానివాళ్ళు ఇంకేం చెయ్యగలరు మరి?